జాతీయ వార్తలు

విపత్తు ముప్పు తగ్గింపుపై నేడు ఢిల్లీలో సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక (ఏన్పీఆర్‌ఆర్‌ఆర్) రెండో సమావేశం సోమ, మంగళవారాలలో ఢిల్లీలో జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. దీనికి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎఐడిఎం) సంబంధిత వివిధ విభాగాల అధికారులు పాల్గొననున్నారు.
దేశంలో సమ్మిళితవృద్ధి కోసం ప్రకృతి విపత్తుల నివారణ అన్న అంశంపై సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా దేశంలో ప్రకృతి విపత్తుల నివారణకు అనుసరించాల్సిన విధానాలు, వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు.