జాతీయ వార్తలు

లండన్ దాడులపై మోదీ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: లండన్ ఉగ్రవాద దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్‌లో ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షురా లు సోనియా గాంధీ సైతం లండన్ దాడులను ఖండించారు. దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆమె దాడుల్లో గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థించారు.