జాతీయ వార్తలు

జనరల్ కెవి కృష్ణారావుకన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీః జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ జనరల్ కెవి కృష్ణారావు శనివారం ఉదయం కన్నుమూశారు. దిల్లీకి సమీపంలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగువాడిగా సైనిక దళంలో ఉన్నత స్థానాన్ని అలంకరించి ఆయన కీలక బాధ్యతలను నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఆయన మరణం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.