క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో బెంగళూరు గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 4: ప్రో కబడ్డీ టోర్నమెం ట్‌లో భాగంగా గురువారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తమి ళ్ తలైవాస్‌ను బెంగళూరు బుల్స్ జట్టు ఒక పాయంట్ తేడాతో ఓడించింది. బెంగళూరు 32 పాయంట్లు సాధించగా, తలైవాస్ 31 పా యంట్లు సంపాదించగలిగింది. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ (11), అమిత్ కు మార్ (6), మహేందర్ సింగ్ (5) రాణించ గా, తలైవాస్ నుంచి ప్రపంజన్ (6), అజయ్ ఠాకూర్ (6) పాయంట్లు రాణించారు.
ఢిల్లీ ఓటమి
మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ ఓటమిపా లైంది. పుణేరీ పల్టన్ 26 పాయంట్లు సాధిం చగా, ఢిల్లీ 21 పాయంట్లతో సరిపుచ్చుకొని, ఐదు పాయంట్ల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. పుణేరీ తరఫున రాజేష్ మోండల్ 8, దీపక్ హూడా 7 పాయంట్లు చేశారు. ఢిల్లీ ఆటగాళ్లలో ఆనంద్ పాటిల్ 8, సునీల్ 4 చొప్పన పాయంట్లు సాధించారు.