క్రీడాభూమి

ప్రో కబడ్డీ లీగ్‌లో యు ముంబా, ఢిల్లీ విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 6: ప్రో కబడ్డీ లీగ్‌లో భా గంగా బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో యు ముం బా, దబాంగ్ ఢిల్లీ జట్లు విజయాలను నమోదు చేశాయ. బెంగాల్ వారియర్స్‌ను ఢీకొన్న యు ముంబా అత్యంత కష్టం మీద 6 పాయంట్ల తేడా తో గెలిచింది. ఈ జట్టు 37 పాయంట్లు సాధించగా బెంగాల్ 31 పాయంట్లు చేసింది. యు ముంబా తరఫున అనూప్ కుమార్ 11, శ్రీకాంత్ జాధవ్ 8, కషిలింగ్ అడాకే 8 చొప్పున పాయంట్లు చేశారు. బెంగాల్ ఆటగాళ్లలో మనీందర్ సింగ్ 12 పాయం ట్లతో రాణించాడు. కాగా, బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8 పాయంట్ల తేడాతో నెగ్గిం ది. ఢిల్లీ 38 పాయంట్లు సాధించగా, బెంగళూరు 30 పాయంట్లు చేసింది.