జాతీయ వార్తలు

కేరళలో ఐదుగురిపై ఎన్‌ఐఏ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కేరళలోని కన్నూరు జిల్లాలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసింది. మిథిలాజ్ (26), అబ్దుల్ రసక్ (34), రషీద్ ఎం.వీ (24), మనాఫ్ రహ్మాన్ (42), హంసా యూకే (57) ఐసిస్ సానుభూతిపరులని, తరచూ వీరు విదేశాలకు వెళ్తూ ఉగ్రవాదుల గ్రూపుల్లో చేరి వారికి అనుకూలంగా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వీరిపై అక్టోబర్ నెలలోనే కేసు నమోదు చేసినట్లు వారు వివరించారు.