మెదక్

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డగూడూరు, జనవరి 23: మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన 60మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో హైద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సట్టు రవి, ధనుంజయ్, శంకరయ్య, నాగరాజు, ముత్యాలు తదితరులుండగా, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంపట్ల పూర్ణచందర్‌రావు, మాజీ జడ్పీటీసీ కొమ్ము సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ప్రీతమ్, జిల్లా నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, లక్ష్మీదేవికాల్వ ఎంపీటీసీ బొమ్మగాని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.