జాతీయ వార్తలు
రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే: రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 17 May 2018
బెంగళూరు: ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పట్టుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్గాంధీ.. ఎట్టకేలకు తాజా పరిస్థితులపై పెదవి విప్పారు. ట్విటర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు చేసిన రాహుల్ బీజేపీ తన బూటకపు విజయంపై సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిపోతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం విచారిస్తోంది’ అని రాహుల్గాంధీ ట్వీట్ చేశారు.