జాతీయ వార్తలు
రాహుల్పై స్వామి సంచలన ఆరోపణలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 July 2018
న్యూఢిల్లీ: ఎపుడూ సంచలన ఆరోపణలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారని కావాలంటే డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని ఓ ఛానల్లో మాట్లాడుతూ అన్నారు. అలాగే కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహిస్తున్న డ్రగ్ పరీక్షలపై స్పందించారు. పంజాబ్లో 70శాతం మంది యువతి డ్రగ్స్కు బానిసలుగా మారారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వీరికి టెస్ట్లు నిర్వహించే ముందు రాహుల్కి నిర్వహిస్తే మంచిది అని వ్యాఖ్యానించింది.