జాతీయ వార్తలు
జైన మత సన్యాసి తరుణ్సాగర్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 1 September 2018
న్యూఢిల్లీ: ప్రముఖ జైన మత సన్యాసి తరుణ్సాగర్ శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కామెర్ల వ్యాధితో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు సంతాపం తెలిపారు. జైన మతంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన తరుణ్సాగర్ సమాజాభివృద్ధికి చేసిన సేవలు దేశం మరిచిపోదని అన్నారు.