జాతీయ వార్తలు
కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ లేదు:అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 December 2018
జైపూర్: రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవటంతో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జైపూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ లేదని, కనీసం ప్రధాని అభ్యర్థిని కూడా ప్రచారం చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాజస్థాన్లో మళ్లీ అధికారంలోకి వచ్చి అద్భుతమైన రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని అన్నారు. కాంగ్రెస్ కుల, వారసత్వ రాజకీయాలను తిరస్కరించాలని అన్నారు.