జాతీయ వార్తలు

కొల్లం ఘటనలో అయిదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగల్ ఆలయంలో ఆదివారం ఉదయం బాణసంచా పోటీల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 108 మంది మరణించగా, 380 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద బాణసంచా పోటీలకు అనుమతి లేకున్నా , నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.