తెలంగాణ
అదృశ్యమైన బాలుర మృతదేహాలు కుంటలో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 July 2019
నిజామాబాద్: నిన్న నాగారంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మృతదేహాలు ఈ రోజు కుంటలో కనిపించాయి. నాగారం ఏజీ క్వార్టర్స్ సమీపంలోని ఉర్దూ పాఠశాలలో చదువుతున్న మహ్మద్ అజార్, ఆర్పాజ్ఖాన్, సలీం వరుసగా మూడు, నాలుగు తరగతులు చదువుతున్నారు. శుక్రవారంనాడు నమాజ్ కోసం అని స్కూలు నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు కనిపించటం లేదు. ఈరోజు వీరి మృతదేహాలు కుంటలో కనిపించాయి. స్నానానికి అని దిగి ప్రమాదవశాత్తు మరణించి వుంటారని భావిస్తున్నారు.