జాతీయ వార్తలు
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంలో పిటిషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 December 2019
న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ను దాఖలు చేశారు. దిశ నిందితులు నలుగురు చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిన్న మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై ఎఫ్ఐఆర్, దర్యాప్తు చర్యలు చేపట్టాలని కోరుతూ న్యాయవాదులు ఆ పిటిషన్లో కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన 2014 మార్గదర్శకాలను పాటించలేదని వారు పేర్కొన్నారు.