జాతీయ వార్తలు
పోలవరానికి నిధుల కొరత రానివ్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 April 2016
న్యూదిల్లి: ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, నిధుల కొరత రానివ్వమని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ఆదివారంనాడు ఆమెతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయి రాష్ట్రంలో ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమాభారతి ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని, పోలవరం పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.