ఆంధ్రప్రదేశ్
రైలును దగ్ధం చేసిన వారిని శిక్షించవద్దా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 June 2016
గుంటూరు: కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును దగ్ధం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించాలా? వద్దా?- అని ఎపి మంత్రి నారాయణ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను మంగళవారం ప్రశ్నించారు. నిందితులపై పోలీసులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదన్నారు. కాపులకు సిఎం చంద్రబాబు చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ముద్రగడ అరాచక శక్తులతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు.