మెదక్

యువతుల మృతదేహాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్,జూన్ 7:మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయం వద్ద అనుమానస్పదంగా మృతి చెందిన యువతుల ఆచూకీ లభించినట్లు ఎస్‌ఐ వీరన్న తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మంజుల (20) శిరీష (22) మంగళవారం గుర్తించినట్లు తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తల అధారంగా వారి తల్లిదడ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్ 3న ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చినట్లుగా వారి తల్లిదడ్రులు తెలిపినట్లు ఆయన తెలిపారు. కాగా ప్రేమ వ్యవహరమే వీరి ఆత్మహత్యకు దారి తీసినట్లుగా వారు అనుమానం వ్యక్తం చెసినట్లు తెలిపారు.