హైదరాబాద్
కోదండరామ్ను విమర్శించే హక్కు తెరాస మంత్రులకు లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
అల్వాల్, జూన్ 7: తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసరు కోదండరామ్ను విమర్షించే హక్కు తెరాస ప్రభుత్వానికి, మంత్రులకు లేదని అల్వాల్ జెఎసి కన్వీనర్ పట్లోళ్ల సురేందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం అల్వాల్లో జెఎసి ధర్నా చౌక్ ముందు మంత్రుల వాఖ్యాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పేద బడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహవ్యక్తి కోదండరామ్ అని, ఆయనపై అవగాహన లేని నాయకులు, ఉద్యమంతో సంబంధంలేని మంత్రులు.. వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కోదండరామ్కు మంత్రులు, ఎంపిలు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దయాకర్, సుమతి, విలియమ్స్ పాల్గొన్నారు.