శ్రీకాకుళం

చిత్రలేఖనం పోటీలో విజేతకు కలెక్టర్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 9: జిల్లాలో ఇంటాక్ సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలోపదివేల మంది పాల్గొన్నారు. జిల్లాలోని గాయిత్రీ హైస్కూల్‌కు చెందిన సి.హెచ్ సుచిత్ర అనే విద్యార్థిని ప్రాంతీయ స్థాయిలో బహుమతి గెలుచుకుంది. ఢిల్లీ నుంచి జ్ఞాపిక, సర్ట్ఫికేట్ మంజూరు చేసినట్టు ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు తెలిపారు. సుచిత్రకు గురువారం కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌వో రమేష్, తల్లిదండ్రులు రాజారావు, సుజాత పాల్గొన్నారు.