ఆంధ్రప్రదేశ్
తుని విధ్వంసకాండపై సిబిఐ విచారించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 June 2016
హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద హింసాత్మక సంఘటనలకు పోలీసులే కారకులని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రయాణీకులందరినీ కిందకు దించాక రత్నాచల్ ఎక్స్ప్రెస్లో మంటలు వ్యాపించాయని అన్నారు. ఈ ఘటనపై సిఐడి పోలీసులకు బదులు సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు.