ఆంధ్రప్రదేశ్
నాల్గో తరగతి ఉద్యోగుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 June 2016
హైదరాబాద్: ఎపి సచివాలయంలో నాల్గో తరగతి ఉద్యోగులు ముఖాలకు నలుపు గుడ్డలు కట్టుకుని శుక్రవారం ఆందోళన చేశారు. తమను తెలంగాణ సర్కారుకు కేటాయించాలని, ఈ విషయమై గతంలో సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీరు కోరుతున్నారు. కొన్నాళ్లు పనిచేశాక తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచాయని అంటున్నారు. ఎపి సచివాలయం ఉద్యోగులంతా అమరావతికి తరలివెళ్తున్నందున తమ పరిస్థితి ఏమిటని వీరు ఆవేదన చెందుతున్నారు.