జాతీయ వార్తలు

సివిల్ సర్వీసుల సంఖ్యను పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 1: తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్,ఐపీఎస్ క్యాడర్ బాలోపెతం చేయ్యాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తత్రేయ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారుల కొరతతో ఇరు రాష్ట్రాలలో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజ్‌నాథ్ దృష్టికి దత్తాత్రేయ తీసుకెళ్లారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి న్యాయాధికారులను కేటాయింపులను జరపాలని రాజ్‌నాథ్‌ను కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.