మెదక్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్యాంకులో హెల్ప్డెస్క్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 November 2016
సిద్దిపేట, నవంబర్ 15: కేంద్ర ప్రభుత్వం 500,1000నోట్ల రద్దు చేయడం వల్ల చిల్లర దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్బిఐలో ఫాంలు నింపేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నేతలు వహబ్, సల్లాఉద్దీన్, రాకేష్, శ్రీనివాస్, ఫిరోజ్, రైసొద్దీన్, బాలు, సంతోష్ పాల్గొన్నారు.