తెలంగాణ

జిహెచ్‌ఎంసి ఇంజనీర్ ఆస్తులపై ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి చందానగర్ సర్కిల్‌లో డిఇఇగా పనిచేస్తున్న పీర్‌సింగ్ ఇళ్లపై ఎసిబి అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు నిజమాబాద్ జిల్లాలో ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 7 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం.