ఆంధ్రప్రదేశ్
సాగర్బాబు లాకర్లో భారీగా నగదు, ఆభరణాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 September 2016
కర్నూలు: శ్రీశైల దేవస్థానం ఈవోగా పనిచేసిన సాగర్బాబు ఆస్తులపై ఏసీబీ విచారణ శుక్రవారం కొనసాగుతోంది. గురువారం దాడుల్లో రూ.40కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు శుక్రవారం సాగర్బాబుకు చెందిన కర్నూలు ఆంధ్రాబ్యాంకు లాకర్ను తనిఖీ చేశారు. దీనిలో భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.
శ్రీశైల దేవస్థానం ఈవోగా పనిచేసిన సాగర్బాబుకు ఎక్కడా స్థానం చూపకుండా రిజర్వులో ఉంచారు.