ఆంధ్రప్రదేశ్‌

రాజధాని పనుల్లో ప్రమాదం: కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మాణం పనుల్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో యుపికి చెందిన దేవేందర్ అనే కార్మికుడు కాంక్రీట్ మిషన్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎపి హోం మంత్రి చినరాజప్ప తెలిపారు.