ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : కొనకనమెట్ల మండలం చౌటపల్లి గ్రామం దగ్గర బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీ కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన ఇద్దరు మెదక్ జిల్లా సిద్దిపేట వాసులుగా గుర్తించారు.