రాష్ట్రీయం
చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 July 2018
నల్లగొండ: జిల్లాలోని కొండమల్లెపల్లి వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నాగర్ కర్నూల్ వాసులు, ఒకరు షాద్నగర్ వాసి. విజయవాడ నుంచి వస్తుండగా అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.