తెలంగాణ

నాంపల్లి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2011లో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు అక్బరుద్దీన్‌ బుధవారం కోర్టుకు వచ్చారు. నిన్న ఈ కేసుపై జరిగిన విచారణలో తనపై జరిగిన హత్యాయత్నం తీరును ఆయన న్యాయస్థానానికి వివరించారు. మహ్మద్‌ పహిల్వానతో పాటు మరో 12 మంది నిందితులు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. పహిల్వాన్‌తో పాటు, మరో ముగ్గురిని అక్బర్‌ గుర్తించారు. నాంపల్లి కోర్టు ప్రాంగణంలో, న్యాయస్థానానికి వెళ్లే దారిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.