రాష్ట్రీయం

అలిపిరి పీఎస్‌‌ ఎదుట తెదేపా ఎమ్మెల్యే ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు.