ఆంధ్రప్రదేశ్‌

దేశరాజధానికి చేరిన తెలుగు యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి అనూహ్యంగా కష్టాల పాలైన 46 మంది తెలుగు యాత్రికులు శ్రీనగర్ నుంచి దేశ రాజధాని దిల్లీకి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఎపి ప్రభుత్వం స్పందించడంతో అధికారులు వీరిని క్షేమంగా దిల్లీకి చేర్చారు. ఈరోజు సాయంత్రం వీరు దిల్లీ నుంచి తమ స్వస్థలాలకు తిరుగుప్రయాణం అవుతారు. ఈ 46 మంది కర్నూలు జిల్లా నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ఇబ్బందుల పాలయ్యారు.