ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందే: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జూన్ 27 నాటికి హైదరాబాద్‌లో ఉన్న ఎపి ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిత అధికారులే భవనాలను వెదుక్కోవాలని, అద్దెలు ఎక్కువగా ఉంటే రెంట్ కంట్రోల్ చట్టాన్ని అమలు చేస్తామన్నారు.