ఆంధ్రప్రదేశ్
అమృత పథకం అమలుపై సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 September 2018
విజయవాడ: ఏ కన్వెన్షన్ సెంటర్లో అమృత్ నగరాల కమిషనర్లతో స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి వి కె జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 33 అమృత్ నగరాల పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు అమలు, చెత్త సేకరణ, నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఎక్కడి చెత్తను అక్కడే ప్రాసెసింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.