రాష్ట్రీయం
అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 June 2018
అనంతపురం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బస చేసిన ఆర్అండ్బి గెస్ట్హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం గెస్ట్హౌస్లో కన్నా ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. గెస్ట్హౌస్ లోనికి దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు.