రాష్ట్రీయం

ఏపీలో సామూహిక గృహప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో గురువారంనాడు మూడు లక్షల మంది లబ్దిదారులు ఒకేసారి శాస్త్రోక్తంగా గృహాప్రవేశాలు చేశారు. విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామూహిక గృహప్రవేశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో నిర్మించిన గృహాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.