ఆంధ్రప్రదేశ్
ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు రూ. కోటి విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 July 2018
తిరుపతి, జూలై 10: హైదరాబాద్కు చెందిన మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీనివాసులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఈ విరాళం చెక్కును ఆలయ దాతల విభాగం డిప్యూటీ ఈఓ డాక్టర్ టి.రవికి అందించారు.