ఆంధ్రప్రదేశ్‌

కేరళ వరద బాధితులకు రూ. 3 లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ 3లక్షల 3వేల 999 రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో శని వారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెక్కును అందజేశారు. కాగా బాబ్జీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి కేక్ కట్‌చేసి తినిపించారు.