ఆంధ్రప్రదేశ్
చైనాలో రోడ్డు ప్రమాదం..అనంత వాసి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 December 2018
కొత్తచెరువు, డిసెంబర్ 18: చైనాలోని వాణిజ్య నగరమైన షాంఘైలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన కిషోర్ (29) మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లి గ్రా మానికి చెందిన కిషోర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి షాంఘైలో ఓ రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నా డు. మంగళవారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మోటార్ బైక్పై ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ ఢీకొనడంతో తలకు గాయమై మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితుడొకడు కిషోర్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా అందించాడు.