ఆంధ్రప్రదేశ్‌

ఆక్టోపస్ బేస్ క్యాంపునకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: అంతకు ముందు డిజిపి రాముడు తిరుమలలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల, ఆలయ భద్రతపై రాజీపడే ప్రసక్తే ఉండదని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం తిరుమలలో పాపవినాసం రోడ్డులోని కల్యాణ వేదిక పక్కన ఆక్టోపస్ బేస్ క్యాంపునూతన భవన నిర్మాణాన్ని డిజిపి రాముడు, ఇ ఓ సాంబశివరావు, ఇతర పోలీసు అధికారులు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఒకటిన్నర ఎకరా స్థలాన్ని, 5కోట్ల నిధులను టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు డిజిపి రాముడికి అందజేశారు.