ఆంధ్రప్రదేశ్
జగన్నే ప్రశ్నించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 March 2019
విజయవాడ, మార్చి 25: ప్రత్యేక హోదా గురించి మాట్లాడే షర్మిల.. ప్రధాని మోదీ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన తన అన్న జగన్ని ప్రశ్నించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు. సోమవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ వద్ద యామినీ శర్మ విలేఖర్లతో మాట్లాడుతూ పసుపు కుంకుమ గురించి షర్మిలకు మాట్లాడే అర్హత లేదని, ఇప్పటికే కోటి మంది డ్వాక్రా మహిళలకు రెండు సార్లు పసుపు కుంకుమ ఇచ్చిన సంగతి షర్మిల తెలుసుకోవాలని అన్నారు.