ఆంధ్రప్రదేశ్‌

మరో మూడు రోజులు ఎండలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండలు ఇలానే కొనసాగుతాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఉత్తర కోస్తాలో సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. దక్షిణ కోస్తాలో 3 నుంచి 5 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతాయని తెలిపారు. ఆ తరువాత ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని తెలిపారు.