ఆంధ్రప్రదేశ్
రంగులు వేసి పేర్లు మార్చారుగా?: జవహర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 February 2020
విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 24: వైసీపీ రంగులు వేసి పథకాల పేర్లు మార్చేసి మరోసారి రిబ్బన్ కత్తిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. నవరత్నాలు రాలిపోతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండంటూ సోమవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ఉన్న పథకాల పేర్లుమార్చి డప్పుకొట్టించుకోవడం తప్పడం లేదన్నారు. అలా చేయడం తప్పన్నారు. రంగుపూసి చంద్రన్న ఈ-ఐ కేంద్రాలను వైఎస్ఆర్ కంటి వెలుగు కేంద్రాలుగా చెయ్యాలని ప్రయత్నించినా వెలగలేదన్నారు. చంద్రన్న హయాంలో ఇచ్చిన డైట్ ఛార్జీల పథకానికి పేరుమార్చి జగనన్న వసతి దీవెన చేశారన్నారు.