ఆంధ్రప్రదేశ్‌

అమరావతిపై కేసు వచ్చే నెల 31కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27:ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. మాజీ ఐఎఎస్ అధికారి ఇఏఏస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పర్యావరణ అనుమతులకు సంబంధించిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించేందుకు సమయం కావాలని ట్రిబ్యునల్ కోరారు. ట్రిబ్యునల్ విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది.