ఆంధ్రప్రదేశ్‌

వాయుగుండగా అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 21: తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవులకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మయన్మార్ దిశగా కదులుతూ, మరో 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం రాత్రి తెలిపింది.