ఆంధ్రప్రదేశ్‌

వేలాంకణికి రైలు నడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19:విజయవాడ - వేలాంకణి (తమిళనాడు) మధ్య ప్రతి రోజు రైలును నడపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుకి ఏంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాని కేంద్రమంత్రికి గురువారం లేఖ రాశారు. క్రైస్తవులు నిత్యం వేలాదిమంది ఆంధ్రప్రదేశ్‌నుంచి తమిళనాడులోని వేలాంకణి చర్చికి వెడతారని, విజయవాడ నుంచి నేరుగా రైలు లేనందున ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.