ఆంధ్రప్రదేశ్‌

దీపకాంతుల్లో అమరేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 24: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన గుంటూరు జిల్లా అమరావతి దివ్యక్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు పవిత్రకృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. స్వామివారి అభిషేకం అనంతరం భక్తులు పరమశివుడిని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి 50 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించి తరించారు.