ఆంధ్రప్రదేశ్
ఐపిఎస్పై మావాళ్ల దాడి దురదృష్టం: రాయపాటి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 March 2017
విజయవాడ, మార్చి 27: సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల దాడి, వ్యవహరించిన తీరు దురదృష్టకరమని నర్సరావుపేట తెలుగుదేశం ఎంపి రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ మారాలని సూచించారు. జగన వెంట జనం రావడానికి వాళ్ల నాన్న చేసిన మంచి పనులే కారణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు బాగోలేదని ఆరోపించారు. అధికారపక్షం మంచి పనులు చేసినప్పుడు మద్దతు ఇవ్వాలని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం పోరాడాలని సూచించారు.