ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండికి అస్వస్థత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 March 2017
విజయవాడ, మార్చి 27: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్ జైలులో ఖైదీగా ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ రామారావుకు గుండెపోటు రావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్రిగోల్డ్ ఎండి శేషు ఫణికుమార్ కూడా హైబిపితో బాధపడుతుండగా, ఆయనను కూడా ఇదే ఆసుపత్రికి తరలించారు. తొలుత జైలు అధికారులు ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహాపై విజయవాడకు తీసుకువచ్చారు.
చిత్రం..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుకున్న అగ్రిగోల్డ్ చైర్మన్ రామారావు