ఆంధ్రప్రదేశ్
25న విజయవాడలో అమిత్షా సభ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒంగోలు అర్బన్,మే 10:పోలింగ్ బూత్స్ధాయినుండి పార్టీని బలోపేతం చేయాలని కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజులు పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక పద్మావతి ఫంక్షన్హాలులో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసమావేశానికి జిల్లాపార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా దగ్గుబాటి, సోము మాట్లాడుతూ బిజెపిలో చేరేందుకు ఎంతోమంది నాయకులు ఉత్సాహం చూపుతున్నారన్నారు. 25న విజయవాడలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా పర్యటిస్తారన్నారు. ఆరోజున రాష్ట్రంలోని బూత్స్ధాయి కమిటి సభ్యుల సమావేశం జరుగుతుందన్నారు. రామాయపట్నం,నక్కపల్లి, దుగరాజపట్నం పోర్టులకు సంబంధించిన అనుకూలమైన ప్రాంతాల్లో నిపుణుల కమిటి రామాయపట్నం పోర్టుకే మొగ్గుచూపిన విషయాన్ని గుర్తుచేశారు.రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని ప్రతిపాదనలకు పంపిస్తే తమ వంతు సహాకారం అందిస్తామని తెలిపారు.