ఆంధ్రప్రదేశ్‌

గిడ్డంగుల సంస్థకు నలుగురు డైరెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర గోదాములు, గిడ్డంగుల సంస్థకు నలుగురు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో బిఎల్‌ఎన్ మణిశంకర్‌నాయుడు (విశాఖ జిల్లా), మెట్ల వెంకటరమణ (తూ.గో.జిల్లా), గంగోడు నాగేశ్వరరావు (నెల్లూరు జిల్లా), డి.రాజవర్ధనరెడ్డి (కర్నూలు) ఉన్నారు. ఈ నియామకాల సందర్భంగా సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గోదాములను సమర్థవంతంగా నిర్వహించి, రైతులందరికీ అందుబాటులోకి తీసుకురాగలమని ఈ సందర్భంగా ప్రసాద్ చెప్పారు.